సోషల్ మీడియా: వార్తలు
Fact check : ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500 నోట్లు ఆగిపోతాయా.. కేంద్రం ఏం చెప్పిందంటే?
సోషల్ మీడియా వేదికగా ప్రతి రోజూ అనేక ఫేక్ న్యూస్లు వైరల్ అవుతుంటాయి.
Sana Yousuf: పాకిస్థాన్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ను ఇంట్లోనే కాల్చి చంపారు
పాకిస్థాన్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యువ కంటెంట్ క్రియేటర్ 'సనా యూసుఫ్'ను హత్య చేశారు.
Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ
'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో సోషల్ మీడియాలో పెట్టిన అభ్యంతరకర పోస్టు కారణంగా 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు.
Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో)
అడవి రాజు సింహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని గొంతు విన్న వెంటనే ముక్కు మీద చెమట పట్టే భయం అందరికీ తెలుసు.
Operation Sindoor: ఆపరేషన్ కవరేజీలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. మీడియాకు రక్షణశాఖ హెచ్చరిక
దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం విషయంలో మీడియా సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ స్పష్టం చేసింది.
Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్థాన్ 'ఫేక్ న్యూస్' వార్.. వాస్తవాలతో స్పందించిన భారతదేశం
పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడికి భారత్ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది.
Digital Legacy Will: మనం చనిపోయాక సోషల్ మీడియా ఖాతాల సంగతేంటి?
''మాథ్యూ చనిపోయాడన్న సంగతి కొందరికి తెలీదు. వారు ఆయన పుట్టినరోజున ఫేస్ బుక్ పేజీలో శుభాకాంక్షలు తెలుపుతుంటారు. ఆ పోస్టులు చూసినప్పుడు మనసు బరువుగా మారుతుంది'' అని హేలీ స్మిత్ చెప్పింది.
Harsha Sai: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హర్ష సాయిపై కేసు.. అరెస్టు తప్పదా?
సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
One-ring: వన్-రింగ్ స్కామ్.. మిస్డ్ కాల్తో మీ డేటా ఎంతవరకు సురక్షితం?
సోషల్ మీడియాలో ఇటీవల ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.
AR Rahman : సోషల్ మీడియాకు లీగల్ నోటీసులు పంపిన ఏఆర్ రెహమాన్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు.
Vennela Kishore: BRS బెదిరింపులకు తట్టుకోలేక ట్విటర్కు గుడ్బై చెప్పిన వెన్నెల కిషోర్
సోషల్ మీడియాలో వేధింపులు భరించలేక, ట్విట్టర్కు వీడ్కోలు చెబుతున్నట్లు సోషల్ మీడియా యాక్టివిస్ట్,కాంగ్రెస్ సపోర్టర్ వెన్నెల కిషోర్ రెడ్డి ప్రకటించారు.
Social Media: ఆస్ట్రేలియాలో సోషల్ మీడియాపై నిషేధం.. చట్టాలు అమల్లోకి..
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ గురువారం వెల్లడించినట్లు, 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను ఉపయోగించకూడదన్న నిషేధాన్ని ప్రవేశపెట్టే విధంగా ప్రభుత్వం చట్టం తీసుకొస్తుందన్నారు.
Ex-Google employee: CVలో పోర్న్స్టార్ 'మియా ఖలీఫా' పేరు.. గూగుల్ మాజీ ఉద్యోగికి 29 ఇంటర్వ్యూ కాల్స్
ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించేవారు సాధారణంగా యాజమాన్యాన్ని ఆకట్టుకునే విధంగా తమ రెజ్యూమెను రూపొందిస్తారు.
Social Media : టిక్టాక్, రెడ్డిట్, యూట్యూబ్, మెటాలపై కేసు నమోదు
ప్రస్తుతం అంతా సోషల్ మీడియాకు అలవాటు పడుతున్నారు. కొందరు అవసరానికి ఉపయోగిస్తుండగా, మరికొందరు ఈ యాప్ లకు బానిసలు అవుతున్నారు.
Parenting influencers: ఇన్ఫ్లుయెన్సర్ వారి పిల్లలను వీడియోలలో ఫీచర్ చేస్తే.. పిల్లలకి తప్పనిసరిగా చెల్లించాలి
తల్లిదండ్రులు తమ పిల్లలు తమ ఫుటేజీలో 30% లేదా అంతకంటే ఎక్కువ ఫీచర్ చేస్తే సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు డబ్బులు చెల్లిస్తాయి .
paid to rate: ఇవాన్ స్మిత్ ..ఇన్ స్టా లో రేట్ చేయడానికి డబ్బు పొందుతున్న 19 ఏళ్ల యువకుడు
ఇవాన్ స్మిత్ తన టిక్టాక్ పేజీని 200,000 మంది ఫాలోవర్లతో 33.9 మిలియన్ల మంది లైక్లతో "ఇన్స్టాగ్రామ్ బైబిల్" అని పిలుస్తాడు.
DPDP విధానాలను రెడీ చేస్తున్న కేంద్రం.. ఆందోళనలో సోషల్ మీడియా కంపెనీలు
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం కోసం కేంద్రం విధానాలను రెడీ చేస్తోంది.
All Eyes on Rafah:సోషల్ మీడియా యూజర్స్'ఆల్ ఐస్ ఆన్ రఫా'కథనాన్ని ఎందుకు పోస్ట్ చేస్తున్నారు?ఈ ప్రచారం ఎందుకు,ఎప్పుడు మొదలైందో తెలుసా?
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్ ప్రారంభించినప్పటి నుండి, ప్రజలు ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా సైట్లలో 'ఆల్ ఐస్ ఆన్ రఫా'(All Eyes on Rafah)అని వ్రాసిన కథనాలను పోస్ట్ చేయడం,ఫోటో శీర్షికలో ఈ హ్యాష్ట్యాగ్ని ఉపయోగించడం మీరు తప్పక చూసి ఉంటారు .
Karan Bhushan-Firing-Video: ఎంపీ అభ్యర్థి కరణ్ భూషణ్ కాన్వాయ్ వద్ద కాల్పులు...వీడియో వైరల్
ఉత్తర ప్రదేశ్ (Uttara Pradesh) కైసర్ గంజ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కరణ్ భూషణ్(Karana Bhushan)కాన్వాయ్ వద్ద కాల్పులు జరిగాయి.
Iraq-social Media Star-Murder: ఇరాక్ లో దారుణం...సోషల్ మీడియా స్టార్ లేడీ దారుణ హత్య
ఇరాక్(Iraq)లో దారుణం చోటుచేసుకుంది.
Kumari Aunty: సోషల్ మీడియాకు ధన్యవాదాలు : కుమారి ఆంటీ
ఇటీవల కాలంలో.. "మీది వెయ్యి అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ ట్రా" అనే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యారు కుమారీ ఆంటీ.
Jessica Pettway: క్యాన్సర్తో బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ జెస్సికా పెట్వే కన్నుమూత
దాదాపు 300k సబ్స్క్రైబర్లు,16 మిలియన్ల వీక్షణలతో యూట్యూబ్ ఛానెల్లో ప్రసిద్ధి చెందిన ప్రముఖ బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ జెస్సికా పెట్వే(Jessica Pettway), గర్భాశయ క్యాన్సర్ కారణంగా 36 సంవత్సరాల వయస్సులో మరణించింది.
ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన Facebook-Instagram సర్వర్లు
మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ (Facebook-Instagram Services) సేవలు మంగళవారం రాత్రి నిలిచిపోయాయి.
Hyderabad: ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్.. మండిపడుతున్న నెటిజన్లు ( వీడియో)
పెళ్లి ముందు 'ప్రీవెడ్డింగ్ షూట్' షూట్ అనేది ట్రేండ్గా మారిపోయింది.
PM Modi: అయోధ్య రాముడిపై పాటలు, కవితలు రాస్తే.. షేర్ చేయండి: ప్రధాని మోదీ
అయోధ్యలోని రామ మందిరంలో జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దీంతో దేశవ్యాప్తంగా అయోధ్య రాముడి ఫీవర్ నెలకొంది.
Fraud loan app ads: మోసపూరిత లోన్ యాప్ యాడ్స్ను తొలగించండి..కేంద్రం ఆదేశం
Fraud loan app ads: ఆన్లైన్ మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Dangerous Stunt: డేంజరస్ స్టంట్.. కారు పల్టీ కొట్టి ఐదుగురికి తీవ్రగాయాలు
సోషల్ మీడియా యుగంలో బైక్లు, కార్లతో స్టంట్లు చేయడం సర్వసాధారం.
Deepfake: డీప్ఫేక్ వీడియోల కట్టడికి సోషల్ మీడియా సంస్థలతో కేంద్రం సమావేశం
డీప్ఫేక్లకు సంబంధించిన సమస్యను పరిష్కారం కేంద్రం కీలక చర్యలు చేపట్టింది.
BharatPe: 'భారత్ పే'కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్లు.. అష్నీర్ గ్రోవర్కు జరిమానా
సోషల్ మీడియాలో తరచూ వార్తల్లో నిలిచే భారత్ పే(BharatPe) మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్కు దిల్లీ హైకోర్టు షాకిచ్చింది.
World Television Day 2023: భారతదేశంలోకి టీవీ ఎప్పుడు వచ్చిందో తెలుసా.. మొదటగా ఆ ప్రాంతంలోకి!
టీవీ ఓ ప్రసార మాధ్యమంగా వచ్చి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఓ భాగం అయిపోయింది.
Fried Rice Syndrome : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 'ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్'.. ఇది చాలా డేంజర్ బ్రో
మిగిలిన ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తింటే చాలా రోగాలొస్తాయని అందరికి తెలిసిందే.
Rashmika deepfake video: రష్మిక డీప్ఫేక్ వీడియోపై స్పందించిన నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక మందన్న డీప్ఫేక్ వీడియోపై సినీ ప్రముఖలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Rashmika deepfake: డీప్ఫేక్ వీడియోపై రష్మిక మందన్న ఆవేదన
రష్మిక మందన్న ఫేక్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పొట్టి బట్టలు, కొంచెం అసహ్యంగా కనిపించే వస్త్రాధారణలో రష్మిక ఉన్నట్లు కనిపిస్తుంది.
మీ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్నారా? ఆ అలవాటును ఇలా మానుకోండి
సోషల్ మీడియాలో కానీ, బయట ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీ గురించి ఎక్కువగా చెబుతున్నారా? మీ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా పంచుకుంటున్నారా?
స్మార్ట్ ఫోన్ కొనుక్కునేందుకు కుమారుడిని అమ్ముకున్న తల్లిదండ్రులు
ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ఆరాటపడ్డ ఆ తల్లిదండ్రులకు అమ్ముకునేందుకు ఏం దొరక్క చివరకు కన్నబిడ్డనే అమ్ముకున్నారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్లో చోటు చేసుకుంది.
ట్విట్టర్ లోగో నుంచి పక్షి బొమ్మ ఔట్; కొత్త డిజైన్పై మస్క్ ఫోకస్
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఆదివారం సంచలన ప్రకటన చేసారు. తర్వలోనే సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్ బర్డ్ లోగోను తొలగిస్తుందని ప్రకటించారు.
మధ్యప్రదేశ్లో మరో దారుణం, ఓ వ్యక్తిని బట్టలు విప్పి, పైపులతో కొట్టారు
కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్లో గిరిజన కూలీపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన ఘటన మరువముందే రాష్ట్రంలో మరో దారణం జరిగింది.
భారత్లో మే నెలలో 27% ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న ఫేస్బుక్; నివేదిక వెల్లడి
సోషల్ మీడియా దిగ్గజం మెటా, ఫేస్ బుక్ భారతీయ వినియోగదారుల నుంచి మే నెలలో వచ్చిన ఫిర్యాదులలో కేవలం 27 శాతంపై మాత్రమే చర్యలు తీసుకున్నట్లు కంపెనీ ఇండియా తన నెలవారీ రిపోర్డులో వెల్లడించింది.
ఎస్ఐ ఇంట్లో గుట్టలుగా కరెన్సీ కట్టలు.. సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టిన భార్య పిల్లలు
ఓ సెల్ఫీ ఫొటో పోలీస్ అధికారిని కష్టాలపాలు చేసింది. రూ. 14 లక్షల నోట్ల కట్టలను కుప్పలుగా పోసిన ఓ ఎస్సై భార్య,పిల్లలు వాటితో సెల్ఫీదిగారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో చోటు చేసుకుంది.
భారతీయ రైల్వే 'షవర్ సౌకర్యం'; ఏసీ కోచ్ పైకప్పు లీక్ కావడంపై నెటిజన్లు ఫైర్
ప్యాసింజర్ రైలు కోచ్ పైకప్పు నుంచి నీరు కారుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
15 ఏళ్ల సీఈఓను బ్యాన్ చేసిన లింక్డ్ఇన్, కారణం ఇదే
15ఏళ్ల వయసులోనే అమెరికాలో ఓ స్టార్టప్కి సీఈఓగా వ్యవహరిస్తున్న ఎరిక్ ఝూను ప్రముఖ వ్యాపార నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్ లింక్డ్ఇన్ నిషేదించింది.
స్విగ్గీ డెలివరీ బాయ్గా మారిన ఇంజనీర్కు లింక్డ్ఇన్లో పోటెత్తిన ఉద్యోగాలు
ప్రముఖ ఉపాధి-కేంద్రీకృత సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ లింక్డ్ఇన్ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది విద్యావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలను పొందుతున్నారు.
ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్లో నిరసనలు; పోలీసుల లాఠీఛార్జ్
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కీర్తిస్తూ, మరాఠా జాతీయ చిహ్నాన్ని అగౌరవపరిచేలా సోషల్ మీడియా చేసిన పోస్ట్ మహారాష్ట్రలోని కొల్హాపూర్లో నిరసనలకు దారితీసింది.
5 శాతం మంది ఉద్యోగులకు తొలగించిన రెడ్డిట్
అమెరికా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ అయిన రెడ్డిట్ తన కంపెనీలో 5 శాతం మంది లేదా 90మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టినట్లు ప్రకటించింది.
రెజ్లర్ల నిరసనలో ఖాప్ నేతల మధ్య వాగ్యుద్ధం; వీడియో వైరల్
అగ్రశ్రేణి భారతీయ రెజ్లర్ల నిరసనపై తదుపరి కార్యచరణను చర్చించడానికి హర్యానాలో శుక్రవారం సమావేశమైన "ఖాప్ పంచాయితీ" సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది.
వీధి వ్యాపారీ ముఖంలో చిరునవ్వు తెప్పించిన కళాకారుడు: వీడియో వైరల్
కొన్నిసార్లు జరిగే చిన్న ఘటనలు మనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. జీవితాన్ని బీజీగా గడుపుతున్న సమయంలో కొన్ని చిత్రాలను చూసినప్పుడు మనసుకు ఆనందం కలుగుతుంది.
ట్విట్టర్ కొత్త సీఈఓగా 'లిండా యక్కరినో'; సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
ట్విట్టర్కు కొత్త సీఈఓను ఎంపిక చేసినట్లు అధినేత ఎలోన్ మస్క్ ప్రకటించారు. అయితే కొత్త సీఈఓ ఎవరనే దానిపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
తల్లి తోకతో బుల్లి చిరుత హల్ చల్; వీడియో వైరల్
సోషల్ మీడియాలో బుధవారం నుంచి ఒక విడియో తెగ వైరల్ అవుతోంది.
'బ్లూ టిక్'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్; సోషల్ మీడియాలో వైరల్
సబ్స్క్రిప్షన్ చెల్లించిన ప్రముఖల ఖాతాల నుంచి 'బ్లూ టిక్'ను ట్విట్టర్ తొలగించిన విషయం తెలిసిందే.
Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'కూ'
ట్విట్టర్కు పోటీగా భారత్లో పురుడుపోసుకున్న దేశీయ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ కూ(Koo) తాజాగా 200 మంది ఉద్యోగులను తొలగించింది.
సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ
వినియోగదారులకు సురక్షితమైన సోషల్ మీడియా అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో, భారతదేశంలో ట్విటర్కు గట్టి పోటీనిస్తున్న కూ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.
డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు
''డీ సెంట్రలైజ్డ్ సోషల్ నెట్వర్క్' సోషల్ మీడియా బిలియనీర్లను ఆకట్టుకుంటుంది. ఈ లిస్ట్ లో జాక్ డోర్సే, మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు. ఇటువంటి సామాజిక నెట్వర్క్లు కొత్త కాదు. ఇటువంటి మొదటి సామాజిక నెట్వర్క్ డయాస్పోరా, 2010లో ప్రారంభమైంది.